Andhra News: కొనేదాకా కదిలేది లేదు.. పామర్రు-గుడివాడ రోడ్డులో అన్నదాతల ఆందోళన

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు.

Published : 28 Nov 2022 12:07 IST

Andhra News: కొనేదాకా కదిలేది లేదు.. పామర్రు-గుడివాడ రోడ్డులో అన్నదాతల ఆందోళన

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు.

Tags :

మరిన్ని