Lok Sabha Polls: కన్నడ నాట దిగ్గజ నేతలకు ఈవేనా చివరి ఎన్నికలు?

ఈసారి లోక్‌సభ ఎన్నికలు కర్ణాటకలో కొందరు సీనియర్‌ నేతలకు అత్యంత కీలకంగా మారాయి. వయస్సు రీత్యా దాదాపు వారికి ఇవే చివరి ఎన్నికలు కావడంతో తమ పార్టీలకు విజయాన్ని కట్టబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

Published : 22 Apr 2024 12:19 IST

ఈసారి లోక్‌సభ ఎన్నికలు కర్ణాటకలో కొందరు సీనియర్‌ నేతలకు అత్యంత కీలకంగా మారాయి. వీరిలో కొందరు ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని ప్రకటించగా, మరికొందరు ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వయస్సు రీత్యా దాదాపు వారికి ఇవే చివరి ఎన్నికలు కావడంతో తమ పార్టీలకు విజయాన్ని కట్టబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

Tags :

మరిన్ని