YSRCP: ప్రభుత్వ పథకాల నిలిపివేత దిశగా అడుగులు
బడ్జెట్ అంచనాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్న ఆర్థికశాఖ.. కొన్ని ప్రభుత్వ పథకాలను నిలిపివేసే ప్రక్రియపై దృష్టిపెట్టాలని సూచించింది. నవరత్నాల్లో భాగంగా అమలవుతున్న పథకాలను బేరీజు వేసి.. ప్రస్తుత పథకాలను నిలిపివేయడమో లేక మరో పథకంలో కలిపివేయడమో చేయాలని పేర్కొంది. తప్పనిసరిగా కొనసాగించాల్సి వస్తే సదరు పథకానికి అత్యంత తక్కువ కేటాయింపులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచనలు జారీచేసింది.
Published : 05 Dec 2022 16:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం