Hyderabad: మల్కాజిగిరిలోని ఆర్టీసీ కాలనీలో అగ్ని ప్రమాదం
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాసిడ్, ఫినాయిల్ నిల్వ ఉంచిన ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated : 03 Apr 2024 14:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM