Hyderabad: రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన థర్మకోల్ ఫ్యాక్టరీ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ గగన్ పహాడ్ పారిశ్రామికవాడలోని ఓ థర్మకోల్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. డీఆరీఫ్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం అధికారులు తెలిపారు. 

Updated : 29 Nov 2023 18:16 IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ గగన్ పహాడ్ పారిశ్రామికవాడలోని ఓ థర్మకోల్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. డీఆరీఫ్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం అధికారులు తెలిపారు. 

Tags :

మరిన్ని