Fire Accident: సిద్దిపేట 220 కేవీ సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
సిద్దిపేటలోని 220 కేవీ సబ్స్టేషన్లో పీటీఆర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.
Published : 21 Feb 2024 21:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM