Chhattisgarh: వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం.. 4 ఏళ్ల బాలిక మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో ఘోర భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆవపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతకుంట బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెదురు బొంగులతో నిర్మించిన వసతి గృహం పూర్తిగా దగ్ధమైంది. హాస్టల్‌లో నిద్రిస్తున్న 300 మంది విద్యార్థులను గ్రామస్థులు రక్షించారు. ఘటనలో 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. సకాలంలో గ్రామస్థులు, సిబ్బంది స్పందించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది.

Published : 07 Mar 2024 11:31 IST

Chhattisgarh: వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం.. 4 ఏళ్ల బాలిక మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో ఘోర భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆవపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతకుంట బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెదురు బొంగులతో నిర్మించిన వసతి గృహం పూర్తిగా దగ్ధమైంది. హాస్టల్‌లో నిద్రిస్తున్న 300 మంది విద్యార్థులను గ్రామస్థులు రక్షించారు. ఘటనలో 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. సకాలంలో గ్రామస్థులు, సిబ్బంది స్పందించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది.

Tags :

మరిన్ని