Siddipet: నడుపుతుండగానే బైక్ నుంచి చెలరేగిన మంటలు..!
నడుపుతుండగానే బైక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. ఆకారం గ్రామానికి చెందిన రాజు.. తన బైక్పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రహదారిపై వెళ్తూ గమనించిన కొందరు.. మంటలు వస్తున్న విషయాన్ని రాజుకు తెలిపారు. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.
Updated : 27 Dec 2023 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన