Siddipet: నడుపుతుండగానే బైక్‌ నుంచి చెలరేగిన మంటలు..!

నడుపుతుండగానే బైక్‌ నుంచి మంటలు చెలరేగిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. ఆకారం గ్రామానికి చెందిన రాజు.. తన బైక్‌పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రహదారిపై వెళ్తూ గమనించిన కొందరు.. మంటలు వస్తున్న విషయాన్ని రాజుకు తెలిపారు. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.

Updated : 27 Dec 2023 17:09 IST

నడుపుతుండగానే బైక్‌ నుంచి మంటలు చెలరేగిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. ఆకారం గ్రామానికి చెందిన రాజు.. తన బైక్‌పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రహదారిపై వెళ్తూ గమనించిన కొందరు.. మంటలు వస్తున్న విషయాన్ని రాజుకు తెలిపారు. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

మరిన్ని