Eluru: భారీ వర్షాలకు.. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి జలమయం

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని రోడ్లు, పలు వీధులు పూర్తిగా జలమయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

Published : 05 Dec 2023 19:25 IST

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని రోడ్లు, పలు వీధులు పూర్తిగా జలమయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

Tags :

మరిన్ని