Krishna Dist: కూలిపోయే దుస్థితిలో బెయిలీ వంతెన.. పట్టించుకోని అధికారులు

కృష్ణా జిల్లా మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్ అండ్ బి రహదారిలో బెయిలీ బ్రిడ్జిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కాజ గ్రామ శివారులోని ఐనంపూడి డ్రెయిన్‌పై ఉన్న బెయిలీ వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ఈ వంతెనపై.. రేకులు పగిలిపోయి రంధ్రాలు ఏర్పడ్డాయి. నూతన వంతెన నిర్మించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

Updated : 03 Apr 2024 14:04 IST

కృష్ణా జిల్లా మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్ అండ్ బి రహదారిలో బెయిలీ బ్రిడ్జిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కాజ గ్రామ శివారులోని ఐనంపూడి డ్రెయిన్‌పై ఉన్న బెయిలీ వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ఈ వంతెనపై.. రేకులు పగిలిపోయి రంధ్రాలు ఏర్పడ్డాయి. నూతన వంతెన నిర్మించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు