Krishna Dist: కూలిపోయే దుస్థితిలో బెయిలీ వంతెన.. పట్టించుకోని అధికారులు
కృష్ణా జిల్లా మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్ అండ్ బి రహదారిలో బెయిలీ బ్రిడ్జిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కాజ గ్రామ శివారులోని ఐనంపూడి డ్రెయిన్పై ఉన్న బెయిలీ వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ఈ వంతెనపై.. రేకులు పగిలిపోయి రంధ్రాలు ఏర్పడ్డాయి. నూతన వంతెన నిర్మించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
Updated : 03 Apr 2024 14:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!