AP News: పెట్టుబడుల పేరిట ఐదేళ్లుగా జగన్ కట్టుకథలు!
వైకాపా ఐదేళ్ల పాలనలో పెట్టుబడులపై కట్టుకథలు చెబుతూ సీఎం జగన్ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టారు. విదేశీ వేదికలపై దేశీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వాటినే విదేశీ పెట్టుబడులుగా నమ్మించారు. వివిధ దేశాల్లో తిరిగి అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని డప్పు కొట్టారు. తీరా చూస్తే ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. జగన్ ప్రభుత్వం దెబ్బకి పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రావని అధఃపాతాళానికి జారిపోయింది. మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ సదస్సుల పేరిట ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం రూ.50 కోట్లు నీటిపాలు చేసింది.
Published : 17 Apr 2024 12:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు