Kapildev: హైదరాబాద్లో చిత్రకారుల ప్రదర్శనను ప్రారంభించిన మాజీ క్రికెటర్ కపిల్దేవ్
దేశంలోని ప్రముఖ చిత్రకారుల అపురూప చిత్రాల ప్రదర్శనను మాజీ క్రికెటర్ కపిల్దేవ్ (Kapil Dev) ప్రారంభించారు. ఇండియా ఆన్ కాన్వాస్ పేరుతో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో పెయింటింగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ఖుషి స్కూల్స్లో చదివే పిల్లల ఖర్చుల కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కపిల్దేవ్ ఆధ్వర్యంలో 2003లో నెలకొల్పిన ఈ విద్యాసంస్థల్లో నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు.
Published : 28 Mar 2024 12:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్