Kapildev: హైదరాబాద్‌లో చిత్రకారుల ప్రదర్శనను ప్రారంభించిన మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌

దేశంలోని ప్రముఖ చిత్రకారుల అపురూప చిత్రాల ప్రదర్శనను మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ (Kapil Dev) ప్రారంభించారు. ఇండియా ఆన్‌ కాన్వాస్‌ పేరుతో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో పెయింటింగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ఖుషి స్కూల్స్‌లో చదివే పిల్లల ఖర్చుల కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కపిల్‌దేవ్‌ ఆధ్వర్యంలో 2003లో నెలకొల్పిన ఈ విద్యాసంస్థల్లో నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు.

Published : 28 Mar 2024 12:06 IST

దేశంలోని ప్రముఖ చిత్రకారుల అపురూప చిత్రాల ప్రదర్శనను మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ (Kapil Dev) ప్రారంభించారు. ఇండియా ఆన్‌ కాన్వాస్‌ పేరుతో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో పెయింటింగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ఖుషి స్కూల్స్‌లో చదివే పిల్లల ఖర్చుల కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కపిల్‌దేవ్‌ ఆధ్వర్యంలో 2003లో నెలకొల్పిన ఈ విద్యాసంస్థల్లో నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు.

Tags :

మరిన్ని