TS News: మధ్యాహ్నం 1.30 తర్వాత రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పేరిట ప్రారంభించే ఆ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు వర్తించనుంది. కొత్త పథకంతో మహిళలకు ఉపశమనం లభించినా ఏటా సంస్థపై రూ.3 వేల కోట్ల భారం పడనుంది.

Published : 09 Dec 2023 09:28 IST

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పేరిట ప్రారంభించే ఆ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు వర్తించనుంది. కొత్త పథకంతో మహిళలకు ఉపశమనం లభించినా ఏటా సంస్థపై రూ.3 వేల కోట్ల భారం పడనుంది.

Tags :

మరిన్ని