AP News: జీతాలు పెంచాలంటూ గంగవరం పోర్టు కార్మికుల నిరసన

విశాఖలో గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరసనలు మూడోరోజుకు చేరుకున్నాయి. వేతనాల పెంపు, డీఏ చెల్లింపులు, ప్రమాదబీమాలు కల్పించాలని.. విధులు బహిష్కరించి ఆందోళ బాటపట్టారు. పోర్టులో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, వైద్య సదుపాయం, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 

Published : 13 Apr 2024 13:21 IST

విశాఖలో గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరసనలు మూడోరోజుకు చేరుకున్నాయి. వేతనాల పెంపు, డీఏ చెల్లింపులు, ప్రమాదబీమాలు కల్పించాలని.. విధులు బహిష్కరించి ఆందోళ బాటపట్టారు. పోర్టులో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, వైద్య సదుపాయం, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని