Tirumala: తిరుమలలో గంజాయి కలకలం.. భక్తుల ఆవేదన!

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో గంజాయి(Ganja) ఆందోళన కలిగిస్తోంది. పటిష్ఠమైన భద్రత, నిఘా ఉన్న అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కొండపైకి గంజాయి ఎలా చేరుతోందన్న అంశం విస్మయానికి గురిచేస్తోంది. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 28 Mar 2023 09:51 IST

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో గంజాయి(Ganja) ఆందోళన కలిగిస్తోంది. పటిష్ఠమైన భద్రత, నిఘా ఉన్న అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కొండపైకి గంజాయి ఎలా చేరుతోందన్న అంశం విస్మయానికి గురిచేస్తోంది. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

మరిన్ని