రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా
కోట్లాది మంది ప్రజల్ని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి రవాణా అధికంగా సాగుతోంది. వందల కి.మీ. ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు వెరసి ఏటా గంజాయి రవాణా భారీగా పెరుగుతోంది. రహదారుల వెంట పోలీసుల తనిఖీలు పెరగడం ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చెయ్యడంతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు.
Published : 12 Apr 2024 11:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?