CM Jagan: తాడేపల్లిలో మురుగు శుద్ధి వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకం కింద స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా మురుగు శుద్ధి వాహనాలను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను వివిధ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని సఫాయీ కర్మచారీలకు పంపిణీ చేశారు. మొత్తం మురుగు శుద్ధి యంత్రాలతో కూడిన 100 వాహనాలను సీఎం ప్రారంభించారు.

Updated : 29 Nov 2023 18:26 IST

స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకం కింద స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా మురుగు శుద్ధి వాహనాలను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను వివిధ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని సఫాయీ కర్మచారీలకు పంపిణీ చేశారు. మొత్తం మురుగు శుద్ధి యంత్రాలతో కూడిన 100 వాహనాలను సీఎం ప్రారంభించారు.

Tags :

మరిన్ని