TS News: ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద రద్దీ
గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం చెప్పిన 500కే గ్యాస్ సబ్సిడీ కోసం ఏజెన్సీ కేంద్రాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద ఈకేవైసీ కోసం ప్రజలు బారులు తీరారు. ఈనెల చివరి వరకు గడువు ముగుస్తుందన్న ప్రచారంతో పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు.
Updated : 22 Dec 2023 13:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్