Nizamabad: 15 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని రామడుగు ప్రాజెక్టు ?

నిజామాబాద్ జిల్లాలో సాగునీటి పరంగా ప్రధానమైన జలవనరుల్లో రామడుగు ప్రాజెక్టు ఒకటి. దీని కింద ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందుతోంది.

Published : 19 May 2024 12:52 IST

నిజామాబాద్ జిల్లాలో సాగునీటి పరంగా ప్రధానమైన జలవనరుల్లో రామడుగు ప్రాజెక్టు ఒకటి. దీని కింద ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందుతోంది. నిధుల లేమి కారణంతో అధికారులు పదిహేనేళ్లుగా ప్రాజెక్టు అభివృద్ధిని గాలికొదిలేశారు. కాల్వలకు పూర్తిస్థాయిలో సీసీ.. లైనింగ్ లేకపోవడంతో చివరి ఆయకట్టు పంటకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని