Hyderabad: హైదరాబాద్ వేదికగా రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

అంతర్జాతీయ నిత్యావసర వస్తువుల సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు.. హైదరాబాద్ వేదికగా ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు(Global Rice Summit) జరగనుంది.

Published : 06 Jun 2024 13:19 IST

అంతర్జాతీయ నిత్యావసర వస్తువుల సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు.. హైదరాబాద్ వేదికగా ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు(Global Rice Summit) జరగనుంది. వాతావరణ మార్పుల దృష్ట్యా అధిక దిగుబడులిచ్చే వరి వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సహా సాగులో సవాళ్లు వంటి అంశాలపై సదస్సుల్లో  చర్చించనున్నారు.

Tags :

మరిన్ని