Goods Train: లోకో పైలెట్ లేకుండా వెళ్లిన గూడ్స్ రైలు..!
లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు కొన్ని కిలోమీటర్లు.. దానంతట అదే వెళ్లడం కలకలం రేపింది. జమ్మూకశ్మీర్లోని కథువా స్టేషన్లో నిలిపిన ఓ సరకు రవాణా రైలు.. పఠాన్కోట్ వైపు వాలుగా ఉండటంతో ముందుకు కదిలింది. కొన్ని కిలోమీటర్ల పాటు వెళ్లాక అధికారులు గుర్తించారు. పంజాబ్ ముకేరియన్లోని ఉచ్చి బస్సీ సమీపంలో రైలును నిలిపివేశారు. ఈ ఘటనపై రైల్వేశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.
Published : 25 Feb 2024 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?