Hyderabad: జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్‌ తమిళిసై

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్‌ తమిళిసై ఎగురవేశారు. అంతకుముందు ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు.

Updated : 26 Jan 2024 13:37 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్‌ తమిళిసై ఎగురవేశారు. అంతకుముందు ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు.

Tags :

మరిన్ని