Medaram Jatara: మేడారం మహా జాతరను సందర్శించిన గవర్నర్ తమిళిసై
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం వెళ్లిన గవర్నర్.. వనదేవతల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. మేడారానికి తాను వరుసగా మూడోసారి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
Published : 23 Feb 2024 16:07 IST
Tags :