TS News: పూర్తిస్థాయిలో నీటిపారుదల శాఖ ప్రక్షాళనపై సర్కారు దృష్టి

నీటిపారుదల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతోపాటు పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈఎన్సీల స్థాయిలో ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా శాఖకు మరో కార్యదర్శిని కూడా నియమించింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.

Published : 24 Feb 2024 12:27 IST

నీటిపారుదల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతోపాటు పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈఎన్సీల స్థాయిలో ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా శాఖకు మరో కార్యదర్శిని కూడా నియమించింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.

Tags :

మరిన్ని