2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంపై ప్రభుత్వం బుకాయింపు
గ్రూప్-1 ప్రధాన పరీక్షల రద్దుతో కళంకం ఏర్పడినా, జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. హాయ్ల్యాండ్లో తొలివిడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ ఇప్పటికీ బుకాయిస్తోంది. తొలివిడత జవాబుపత్రాల మూల్యాంకనం 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్ల్యాండ్లో జరిగిందని తెలిపేలా కమిషన్ ద్వారా వివిధ సంస్థలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్.బి.ఐ. ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలు కళ్లెదుటే ఉన్నా, అటు ప్రభుత్వం, ఇటు ఏపీపీఎస్సీ ఇప్పటికీ నోరు విప్పడంలేదు.
Updated : 20 Mar 2024 10:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!