AP News: 32 రైల్వే ప్రాజెక్టులపై జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను అటకెక్కించిన వైకాపా సర్కారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టులపైనా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గడచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవటంతో మొత్తం 32 రైల్వే ప్రాజెక్టులు(Railway Projects) ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే మంత్రిత్వశాఖ ఎన్ని లేఖలు రాస్తున్నా అడపాదడపా వాటిపై మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించేసి ఊరుకోవటం మినహా నిధుల విడుదల, భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం ముందడుగేయటం లేదు.

Published : 09 Dec 2023 12:25 IST

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను అటకెక్కించిన వైకాపా సర్కారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టులపైనా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గడచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవటంతో మొత్తం 32 రైల్వే ప్రాజెక్టులు(Railway Projects) ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే మంత్రిత్వశాఖ ఎన్ని లేఖలు రాస్తున్నా అడపాదడపా వాటిపై మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించేసి ఊరుకోవటం మినహా నిధుల విడుదల, భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం ముందడుగేయటం లేదు.

Tags :

మరిన్ని