AP News: పోలవరం నిర్వాసితుల్ని గాలికొదిలేసిన జగన్‌ సర్కార్‌

ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని.. అప్పటికప్పుడు గొడ్డూగోదా, గూడును వదిలి పరుగెత్తాల్సిన దుస్థితి. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. పోలవరం నిర్వాసితులకు అర చేతిలో స్వర్గం చూపించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నరకం చూపించారు. పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా మనోవేదనకు గురి చేశారు. గోదావరి వరదల తీవ్రతకు లక్షమంది నిలువునా మునిగిపోతున్నా వైకాపా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.

Updated : 17 Apr 2024 12:44 IST

ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని.. అప్పటికప్పుడు గొడ్డూగోదా, గూడును వదిలి పరుగెత్తాల్సిన దుస్థితి. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. పోలవరం నిర్వాసితులకు అర చేతిలో స్వర్గం చూపించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నరకం చూపించారు. పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా మనోవేదనకు గురి చేశారు. గోదావరి వరదల తీవ్రతకు లక్షమంది నిలువునా మునిగిపోతున్నా వైకాపా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.

Tags :

మరిన్ని