AP News: పోలవరం నిర్వాసితుల్ని గాలికొదిలేసిన జగన్ సర్కార్
ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని.. అప్పటికప్పుడు గొడ్డూగోదా, గూడును వదిలి పరుగెత్తాల్సిన దుస్థితి. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. పోలవరం నిర్వాసితులకు అర చేతిలో స్వర్గం చూపించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నరకం చూపించారు. పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా మనోవేదనకు గురి చేశారు. గోదావరి వరదల తీవ్రతకు లక్షమంది నిలువునా మునిగిపోతున్నా వైకాపా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
Updated : 17 Apr 2024 12:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
-
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668