AP News: పోలవరం నిర్వాసితుల్ని గాలికొదిలేసిన జగన్ సర్కార్
ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని.. అప్పటికప్పుడు గొడ్డూగోదా, గూడును వదిలి పరుగెత్తాల్సిన దుస్థితి. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. పోలవరం నిర్వాసితులకు అర చేతిలో స్వర్గం చూపించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నరకం చూపించారు. పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా మనోవేదనకు గురి చేశారు. గోదావరి వరదల తీవ్రతకు లక్షమంది నిలువునా మునిగిపోతున్నా వైకాపా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
Updated : 17 Apr 2024 12:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్