ఒత్తులు లేని తెలుగు వర్ణమాల.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ప్రయత్నం
ఆంగ్లమాధ్యమ జడిలో ప్రభావం కోల్పోతున్న అమ్మభాషను సులభ పద్దతిలో పిల్లలకు బోధించాలని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగు భాషలోని కఠినంగా ఉన్న ప్రాకృత, సంస్కృత ఒత్తుల నుంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కొత్త అక్షరాలు రూపొందించారు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చంద్రగిరి వెంకటేశ్వర్లు.
Updated : 11 Mar 2024 20:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్