CJI: న్యాయవ్యవస్థపై ఒత్తిడికి స్వార్థ మూకలు యత్నిస్తున్నాయి: న్యాయవాదుల ఆందోళన
దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ సహా సుమారు 600 మంది లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు.. ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ, వృత్తిపరమైన ఈ ఒత్తిడులకు వ్యతిరేకంగా కలిసిగట్టుగా పోరాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు.
Published : 28 Mar 2024 18:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్