Kadiyam Kavya: ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు!: ఎంపీ కావ్య

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే ఐదేళ్ల పాటు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు.

Published : 07 Jun 2024 17:01 IST

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే ఐదేళ్ల పాటు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavy)  తెలిపారు. తన తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హనుమకొండలోని సీపీఐ (CPI) కార్యాలయానికి వెళ్లిన కావ్య.. ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో కమ్యూనిస్టు పార్టీల నేతల కృషి ఎంతో ఉందన్న ఆమె వారికిచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కావ్య తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు