Manyam: నత్తనడకన గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్ పనులు.. రైతులకు తప్పని కష్టాలు!
పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ గిరిజన రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. మన్యం జిల్లాలో నాలుగు మండలాల్లోని రైతుల భూములకు.. ఊట నీరు అందే అవకాశముంది. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనులు వరుణుడిపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో నిర్మించిన గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడంతో వేల ఎకరాలకు సాగునీరు అందక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు.
Published : 04 Apr 2024 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు