Guntur: వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టు పెట్టారంటూ.. ఐటీ ఉద్యోగి అరెస్టు ?

వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ (Social Media Post) పెట్టిన గుంటూరు జిల్లాకు చెందిన రామును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన రాము గతేడాది నుంచి మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి వచ్చారని రాము భార్య రేణుక చెప్పారు. 

Published : 21 Nov 2023 19:42 IST

వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ (Social Media Post) పెట్టిన గుంటూరు జిల్లాకు చెందిన రామును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన రాము గతేడాది నుంచి మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి వచ్చారని రాము భార్య రేణుక చెప్పారు. 

Tags :

మరిన్ని