Gurtunda Seetakalam: ‘గుర్తుందా శీతాకాలం’.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

కన్నడ నటుడు నాగశేఖర్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ నిర్మించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించారు. 

Published : 05 Dec 2022 20:20 IST

కన్నడ నటుడు నాగశేఖర్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ నిర్మించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించారు. 

Tags :

మరిన్ని