AP News: వైకాపా ప్రభుత్వంలో.. అత్యంత దయనీయ స్థితిలో నేతన్నలు
విద్యుత్ ఛార్జీల్లో రాయితీ కల్పించి నేతన్నల భుజం తట్టాల్సిన ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు బిల్లుల పేరుతో అదనపు భారం మోపుతూ వారి నడ్డి విరుస్తోంది. జగన్ ప్రభుత్వ బాదుడు తట్టుకోలేని నేత కార్మికులు మగ్గం విడిచి, కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఉచిత విద్యుత్, రాయితీలతో నేతన్నలకు ఊతమిస్తుంటే జగన్ సర్కార్ మాత్రం తప్పుడు విధానాలతో బజారున పడేస్తుందని చిత్తూరు జిల్లా నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published : 15 Apr 2024 10:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM