Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ

తిరుమల (Tirumala) శ్రీవారిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Updated : 14 Apr 2024 13:18 IST

తిరుమల (Tirumala) శ్రీవారిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Tags :

మరిన్ని