AP News: జూనియర్ లెక్చరర్ల పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల పదోన్నతులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20ఏళ్లు బైక్ నడిపిన అనుభవం ఉందంటూ విమానం నడిపేందుకు అనుమతిస్తారా? అని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్గా పదోన్నతి కల్పించడంపై నిలదీసింది. అలా అయితే సర్వీసు ఉంది కదా అని ఆసుపత్రుల్లోని వార్డ్బాయ్కు సర్జన్గా, కళాశాలల్లో స్వీపర్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతి ఇవ్వండని రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Published : 29 Mar 2024 14:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్