Palamuru: సన్నరకం ధాన్యం రైతులకు కలిసొచ్చిన కాలం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వానాకాలం సన్నరకం ధాన్యం పండించిన రైతుకు కాలం కలిసొచ్చింది. కనీస మద్దతు ధరకు మించి గరిష్ఠంగా రూ.2,400 వరకు చెల్లించి.. ప్రైవేటు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు చూడని రైతులు మార్కెట్లలోనే ధాన్యం విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు, పాలమూరులో ధాన్యం నాణ్యత, విదేశీ ఎగుమతులకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో.. సన్నరకం పండించిన రైతులకు కలిసొచ్చింది.
Published : 08 Dec 2022 14:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’