Manthani: ఉప్పొంగిన మానేరు.. ప్రవాహంలో చిక్కుకున్న 12 మంది ఇసుక క్వారీ కార్మికులు
పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) నియోజకవర్గంలో గోదావరి, మానేరు, తీగల వాగు ,ఆరెవాగులు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మానేరు వాగు ఉప్పొంగడంతో మంథని మండలం గోపాల్పూర్ ఇసుక క్వారీలో 12 మంది చిక్కుకుపోయారు. వారిలో ఒకరు గల్లంతయినట్లు స్థానికుల సమాచారం. వారిని సురక్షితంగా తీసుకురావడానికి.. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రెవెన్యూ,పోలీస్ అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మల్హర్ మండలంలోని ఆరెవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో కొయ్యూరు- తాడిచెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడిచెర్ల రెవెన్యూ కార్యాలయం చుట్టూ వరద నీరు చేరింది.
Updated : 27 Jul 2023 15:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి