Andhra News: అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు
అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. వానలకు కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి తడిసిపోగా.. చేతికొచ్చిన ఇతర పంటలు నీటిలో నానుతున్నాయి. పెట్టుబడిలో కనీసం పావు వంతైనా వస్తుందో.. రాదో అంటూ అన్నదాత తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని దీనంగా కోరుతున్నాడు. నష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధితులకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published : 20 Mar 2023 09:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం