Peddapalli: జలకళ సంతరించుకున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
పెద్దపెల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి (Sripada Yellampalli) వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలిన నీరు ఎల్లంపల్లికి భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా ముందస్తుగానే ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 5,54,272 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Published : 27 Jul 2023 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం