Nikhil: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్‌, నటి రాధిక శరత్‌కుమార్‌

తిరుమల శ్రీవారిని సినీనటి రాధిక శరత్‌కుమార్ (Radhika sharthkumar), నటుడు నిఖిల్ సిద్ధార్థ్ (nikhil) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొన్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 29 Jun 2023 16:06 IST

తిరుమల శ్రీవారిని సినీనటి రాధిక శరత్‌కుమార్ (Radhika sharthkumar), నటుడు నిఖిల్ సిద్ధార్థ్ (nikhil) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొన్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని