Palnadu: నివురుగప్పిన నిప్పులా పల్నాడు.. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్

పల్నాడు ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల అనంతరం దాడులు, హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.

Published : 15 May 2024 20:06 IST

పల్నాడు ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల అనంతరం దాడులు, హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయినా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి.

Tags :

మరిన్ని