Venkatayapalem: శిరోముండనం కేసు.. ఆది నుంచి తుది వరకు సాగిందిలా!

సంచలనం రేపిన కేసుల్లో 1996 వెంకటాయపాలెం శిరోముండనం కేసు ఒకటి. ఈ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. 28 ఏళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసు దర్యాప్తు పూర్వాపరాలేంటి?

Published : 16 Apr 2024 21:10 IST

సంచలనం రేపిన కేసుల్లో 1996 వెంకటాయపాలెం శిరోముండనం కేసు ఒకటి. ఈ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. 28 ఏళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసు దర్యాప్తు పూర్వాపరాలేంటి?

Tags :

మరిన్ని