కాలేయానికి మందుల సెగ.. మితంగా వాడకుంటే ముప్పు తప్పదు!
అమృతపు గుళికల్లాంటి మందు బిళ్లల్ని డాక్టర్ సలహా మేరకు మితంగా వాడుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, ఇష్టానుసారం వాడితే మాత్రం మన ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందులు ఇష్టానుసారంగా వాడటం వల్ల.. మనకు ప్రాణాధారమైన కాలేయానికి సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతున్నారు. చివరికది కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అమసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
Published : 29 Nov 2023 20:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!