NTR Dist: మిగ్జాం తుపాను బీభత్సం.. కూచివాగుకు పోటెత్తిన వరద
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండలంలోని కూచివాగుకు వరద పోటెత్తింది. పెనుగంచిప్రోలు, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. కోసి కుప్పలు పోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం రాశులు నీటిలో తేలియాడుతున్నాయి. అవకాశం ఉన్న మేరకు రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Updated : 06 Dec 2023 11:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం