ఓటుపై మానవ హక్కుల వేదిక వినూత్న ప్రచారం
ఓటు హక్కు వినియోగంపై మానవ హక్కుల వేదిక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లాలో అవగాహన కల్పిస్తోంది. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు చీకట్లో మగ్గుతారంటూ కరపత్రాలు పంచుతూ వేదిక ప్రతినిధులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.
Published : 15 Apr 2024 11:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్