UPSC: యూపీఎస్సీలో సత్తా చాటిన హైదరాబాద్‌ అమ్మాయి

సివిల్స్‌లో సత్తా చాటిన హైదరాబాద్‌ అమ్మాయి. 4వ ప్రయత్నంలోనే 711వ ర్యాంకు సాధించిన శ్వేత.

Updated : 23 Apr 2024 23:47 IST

అమ్మను బాగా చూసుకోవాలని చదువుల్లో రాణించింది. మంచి జీతంతో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించింది. కానీ, సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి. అది సివిల్స్ లాంటి ఉద్యోగం అయితేనే సాధ్యమవుతుందని బలంగా నమ్మింది. అందుకోసం ప్రయత్నాలు మెుదలు పెట్టింది. నిరంతర సాధన చేసినా చిన్న చిన్న పొరపాట్లతో 3 సార్లు విఫలమైంది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మరోసారి ప్రయత్నించింది. ఫలితంగా ఇటీవల వెలువడిన UPSC ఫలితాల్లో 711వ ర్యాంకు సాధించింది. హైదరాబాదీ యువతి శ్వేత. మరి, ఈ విజయం సాధించడానికి ఏ విధంగా సాధన చేసింది..? తన లాంటి అమ్మాయిలకు ఏం చెప్పాలనుకుంటుందో ఆమె మాటల్లోనే విందాం..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు