ODI WC 2023: 10 కేజీల చాక్లెట్తో.. మూడు రోజుల్లో ప్రపంచకప్ నమూనా
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ (ODI World Cup 2023)లో టీమ్ఇండియా గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాక్లెట్తో ప్రపంచకప్ ప్రతిమను తయారు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన రాకేశ్ సాహు అనే షెఫ్ నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం దీనిని రూపొందించింది. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టినట్లు రాకేశ్ తెలిపారు. ఇందుకోసం దాదాపు పది కేజీల వివిధ రకాల చాక్లెట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు. టీమ్ఇండియాకు మద్దతుగా ఈ ప్రతిమను రూపొందించినట్లు రాకేశ్ వెల్లడించారు.
Published : 29 Oct 2023 15:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652