AP News: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ ఆందోళనల్లో తెదేపా నేతలు

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తెలుగుదేశం ఉద్ధృతంగా నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకూ.. అందరూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, జనం కష్టాలను తెలుసుకుంటూ.. భవిష్యత్తుకు భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.

Published : 06 Dec 2022 20:14 IST

Tags :

మరిన్ని