Prakasam: ఒంగోలు ట్రిపుల్ ఐటీలో.. విద్యార్థుల ఆకలి కేకలు

టోఫెల్ శిక్షణ, ట్యాబ్‌లు, స్మార్ట్ టీవీలు అంటూ.. అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. పెట్టింది తినాలి లేకుంటే పస్తులుండాలి గొంతెత్తితే మార్కుల్లో కోత ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దుస్థితి అంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.

Published : 08 Dec 2023 12:30 IST

టోఫెల్ శిక్షణ, ట్యాబ్‌లు, స్మార్ట్ టీవీలు అంటూ.. అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. పెట్టింది తినాలి లేకుంటే పస్తులుండాలి గొంతెత్తితే మార్కుల్లో కోత ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దుస్థితి అంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.

Tags :

మరిన్ని